Friday, 28 August 2015

Two New Scenes Had been Added In Srimanthudu Movie

 

సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతుంది. శ్రీమంతుడు ట్రైలర్-లోని రాజేంద్రప్రసాద్, శృతిహాసన్, ఊరి జనం నడుచుకుంటూ వచ్చే సన్నివేశం సినిమాలో లేదు. ఈ సీన్-ను ఈ నెల 28 నుంచి సినిమాలో జత చేస్తున్నారు. ఈ విషయం ఆ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు నవీన్, మోహన్ తెలిపారు.

No comments:

Post a Comment